మార్స్ పై మరో ప్రయోగానికి సిద్ధమైన నాసా
BY TV5 Telugu21 Dec 2019 8:53 AM GMT

X
TV5 Telugu21 Dec 2019 8:53 AM GMT
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగార గ్రహంపై పరిశోధనకు మరోసారి రోవర్ ను పంపనుంది. 2020 వేసవిలో రోవర్ ను పంపించి, అంగారక గ్రహంపై నీటిజాడలపై పరిశోధించనుంది. దీనిద్వారా ఒకప్పుడు ఈ గ్రహంపై జీవం ఉండేదా అనే విషయాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుందుని చెపుతోంది. ఈ సారి పంపించే మార్స్ కు ప్రత్యేకంగా ఒక చేయి ఉంటుందని.. దాంతో గ్రహంపై ఉన్న రాళ్లను సైతం ముక్కలు చేసి పరిశోధన చేసి భూమిపైకి పంపిస్తుందని నాసా తెలిపింది. 2004లో నాసా క్యూరియోసిటీ రోవర్ ను పంపించింది. అది గ్రహానికి సంబంధించిన విలువైన ఫోటోల్ని పంపించింది. వాటిద్వారా అక్కడ నీటిజాడలు ఉన్నట్లు గుర్తించినా పూర్తి స్పష్టత రాకుండా పోయింది.
Next Story
RELATED STORIES
Nandyala: ప్రేమ పేరుతో వాలంటీర్ మోసం.. యువతికి రెండుసార్లు అబార్షన్..
25 May 2022 10:30 AM GMTRangareddy District: తండ్రి వేధింపులు తట్టుకోలేక కూతురు ఆత్మహత్య.....
24 May 2022 12:20 PM GMTNizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTRangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే ...
23 May 2022 2:30 PM GMTEluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
23 May 2022 9:45 AM GMTKerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన...
23 May 2022 9:30 AM GMT