ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై పొలిటికల్ దుమారం

X
By - TV5 Telugu |22 Dec 2019 12:26 PM IST
ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై పొలిటికల్ దుమారం కొనసాగుతోంది. జిఎన్.రావు కమిటీ నివేదికపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగడంతోనే వైసీపీ ఆ నిర్ణయం తీసుకుందని టీడీపీ విమర్శిస్తోంది. కేవలం చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే జగన్ అమరావతి నుంచి రాజధానిని మారుస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com