గవర్నర్ను కలిసిన అమరావతి రైతులు

X
By - TV5 Telugu |26 Dec 2019 3:19 PM IST
రాజధాని గ్రామాల రైతులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ వినతిపత్రం అందజేశారు. 9 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యపై జోక్యం చేసుకోవాలంటూ కోరారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com