రాజధాని ప్రకటన తరువాత విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయాయి: సీపీఐ నారాయణ

రాజధాని ప్రకటన తరువాత విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయాయి: సీపీఐ నారాయణ
X

NARAYANAరాజధాని ప్రకటన తర్వాత విశాఖపట్నంలో భూకబ్జాలు పెరిగిపోయాయన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. విశాఖ భూ కుంభకోణాలపై దర్యాప్తు చేయించాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్ లో సచివాలయం ఉంటే పాలన ఎలా సాగుతుందని ఆయన ప్రశ్నించారు. రాజధానిపై రైతులు రోడ్డెక్కుతుంటే ప్రభుత్వానికి పట్టదా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై ఈనెల 30న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని నారాయణ తెలిపారు

Tags

Next Story