కెనడాలో ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి
BY TV5 Telugu1 Jan 2020 6:08 AM GMT

X
TV5 Telugu1 Jan 2020 6:08 AM GMT
కెనడాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మనిటోబా ప్రావిన్స్లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 13 మంది మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో 8 మంది ప్రయాణికులు కాగా, మిగతా వారు రైల్వే సిబ్బంది. ప్రమాదం జరిగిన పోర్టిగాలా ప్రైరీ వద్దకు చేరుకున్న సహాయ బృందాలు క్షతగాత్రులకు వైద్యసేవలు అందించాయి. అలాగే భారీ క్రేన్ల సాయంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణాలేంటనే దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. కెనడా రవాణా భద్రత బోర్డు ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అటు, గాయపడ్డవారి క్షేమ సమాచారాలు బంధువులకు తెలియ చేసేందుకు ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
Next Story
RELATED STORIES
SSC Recruitment 2022: డిగ్రీ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో...
25 May 2022 4:43 AM GMTCBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యూరో ఆఫ్...
24 May 2022 4:43 AM GMTIAF Group C Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో...
23 May 2022 4:42 AM GMTSouthern Railway Sport Quota Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో...
21 May 2022 5:15 AM GMTIndian Army TGC-136 Course application 2022: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ...
20 May 2022 4:45 AM GMTHAL Teacher Recruitment 2022 : డిగ్రీ, పీజీ అర్హతతో హెచ్ఏఎల్ ల్లో...
19 May 2022 4:30 AM GMT