అమరావతికి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం.. జేఏసీ ఏర్పాటు
BY TV5 Telugu3 Jan 2020 11:41 AM GMT

X
TV5 Telugu3 Jan 2020 11:41 AM GMT
అమరావతి రాజధానికి మద్దతుగా ఏపీలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో.. టీడీపీ స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జనసేన పార్టీ నేత చేగొండి ప్రకాశ్తోపాటు కాంగ్రెస్, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని రక్షణ పోరాటానికై జేఏసీని ఏర్పాటు చేసి స్థానిక డాక్టర్ వర్మను అధ్యక్షునిగా నియమించారు.
రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత.. సేవ్ అమరావతి.. సేవ్ రాజధాని అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రావు విగ్రహాలకు పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.
Next Story
RELATED STORIES
Poorna: పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మరో ముద్దుగుమ్మ..
4 July 2022 11:15 AM GMTPawan Kalyan: పవన్ ఫ్యాన్స్పై డైరెక్టర్ కామెంట్స్.. చాలా...
4 July 2022 10:30 AM GMTAnasuya Bharadwaj: వేశ్య పాత్రలో అనసూయ.. స్టార్ డైరెక్టర్తో సిరీస్..
3 July 2022 2:12 PM GMTSumanth: హిట్ కాంబినేషన్ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్తో సుమంత్ రెండో...
3 July 2022 12:45 PM GMTAnjali: మరో స్పెషల్ సాంగ్లో తెలుగమ్మాయి.. యంగ్ హీరోతో స్టెప్పులు..
3 July 2022 12:15 PM GMTMahesh Babu: 'త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నా'.. డైరెక్టర్కు...
3 July 2022 10:46 AM GMT