మూడు రాజధానుల కాన్సెప్ట్ బాగుంది: జనసేన ఎమ్మెల్యే
By - TV5 Telugu |4 Jan 2020 8:50 AM GMT
ఏపీ కేపిటల్ అమరావతిలోనే ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ భిన్నంగా స్పందించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ బాగుందన్నారాయన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాపాక.. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం సబబే అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com