వైసీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో రైతుల అరెస్ట్
BY TV5 Telugu8 Jan 2020 12:53 AM GMT

X
TV5 Telugu8 Jan 2020 12:53 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి కేసులో తాడికొండకు చెందిన కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారికోసం ఎంపీ గల్లా జయదేవ్ , నక్కా ఆనందబాబు, పుల్లారావు , జీవీ ఆంజనేయులు మంగళగిరి స్టేషన్కు వెళ్లారు. అయితే రైతులను తాము అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.
Next Story
RELATED STORIES
Chandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను...
3 July 2022 9:15 AM GMTPawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్...
2 July 2022 2:21 PM GMTYCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ...
1 July 2022 3:45 PM GMTChandrababu: ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే రాజీనామా చేసి...
1 July 2022 3:05 PM GMTAP Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకంపై ఏపీ హైకోర్టు...
1 July 2022 1:23 PM GMTCrime News: సోనూసూద్ పేరుతో మోసం.. అకౌంట్లో రూ.95వేలు మాయం
1 July 2022 10:15 AM GMT