పోలీసుల తీరుపై మండిపడ్డ మహిళా లాయర్లు
By - TV5 Telugu |10 Jan 2020 11:24 AM GMT
బెజవాడలో మహిళలు రాజధానికోసం కదం తొక్కారు. బెంజిసర్కిల్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. బందర్ రోడ్డులో పెద్దయెత్తున నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో మహిళా లాయర్లు పాల్గొని, పోలీసుల తీరుపై మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అరెస్టు చేస్తారా అంటూ ప్రభుత్వాన్నిప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com