అమరావతి ప్రాంతంలో మరో రైతుకూలీ ఆత్మహత్య

X
By - TV5 Telugu |10 Jan 2020 11:29 AM IST

అమరావతి ప్రాంతంలో మరో రైతుకూలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేమూరి గోపి అనే రైతు కూలీ మందడంలో ఉరేసుకున్నాడు. కొంతకాలంగా ఉద్యమంలో గోపి చురుగ్గా పాల్గొంటున్నాడు. రాజధాని తరలింపుపై మనస్తాపంతోనే గోపి బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

