మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం.. శ్రీలక్ష్మీ అనే మహిళకు గాయాలు

మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం.. శ్రీలక్ష్మీ అనే మహిళకు గాయాలు

laxmi

రాజధాని అమరావతి కోసం మందడం మహిళలు కదం తొక్కుతున్నారు. అయితే పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. పలుచోట్ల మహిళలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో ఎర్రమనేని శ్రీలక్ష్మి అనే మహిళ గాయపడింది. తీవ్రంగా అస్వస్థతకు గురవడంతో ఆమెను 108లో విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు గ్రామస్థులు. అయితే పోలీసులు కడుపులో కొట్టడం వల్లే శ్రీలక్ష్మి గాయపడిందని మందడం మహిళలు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story