మందడంలో గాయపడిన శ్రీలక్ష్మిని పరామర్శించిన నారా లోకేష్

మందడంలో గాయపడిన శ్రీలక్ష్మిని పరామర్శించిన నారా లోకేష్

srilakshmi

మందడంలో పోలీసులదాడిలో గాయపడి విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఎర్రమనేని శ్రీలక్ష్మిని నారా లోకేష్ పరామర్శించారు. ఏం జరిగిందనేది అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.

Tags

Next Story