మందడంలో గాయపడిన శ్రీలక్ష్మిని పరామర్శించిన నారా లోకేష్
By - TV5 Telugu |11 Jan 2020 2:02 PM GMT
మందడంలో పోలీసులదాడిలో గాయపడి విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఎర్రమనేని శ్రీలక్ష్మిని నారా లోకేష్ పరామర్శించారు. ఏం జరిగిందనేది అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com