బెంజ్ సర్కిల్లో అమరావతి జేఏసీ భోగి మంటలు
BY TV5 Telugu14 Jan 2020 1:14 AM GMT

X
TV5 Telugu14 Jan 2020 1:14 AM GMT
రాజధాని తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడ బెంజ్ సర్కిల్లో టీడీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, BCG ఇచ్చిన నివేదికలను, మూడు రాజధానుల ప్లకార్డులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు.
Next Story
RELATED STORIES
Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, స్వల్పంగా తగ్గిన...
29 Jun 2022 6:49 AM GMTMukesh Ambani: రిలయన్స్ విషయంలో ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం.....
28 Jun 2022 3:00 PM GMTPallonji Mistry: వ్యాపార దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్...
28 Jun 2022 7:07 AM GMTGold and Silver Rates Today : నిన్నటి మాదిరిగానే బంగారం ధర, తగ్గిన...
28 Jun 2022 5:38 AM GMTOnePlus Nord 2T : వన్ప్లస్ సిరీస్లో మరో కొత్త మొబైల్.. ధర, ఫీచర్లు..
27 Jun 2022 12:00 PM GMTSAIL Krishnamurthy: పబ్లిక్ రంగ పితామహుడు, సెయిల్ మాజీ ఛైర్మన్...
27 Jun 2022 9:45 AM GMT