రాజధానిని మార్చడం ఎవరితరమూ కాదు: నందమూరి సుహాసిని
![రాజధానిని మార్చడం ఎవరితరమూ కాదు: నందమూరి సుహాసిని రాజధానిని మార్చడం ఎవరితరమూ కాదు: నందమూరి సుహాసిని](https://tv5news.in/wp-content/uploads/2020/01/suhasini.png)
By - TV5 Telugu |14 Jan 2020 9:28 AM GMT
ఏపీ రాజధానిగా అమరావతి వుండి తీరుతుందని అన్నారు టీడీపీ నేత నందమూరి సుహాసిని. రాజధానిని మార్చడం ఎవరితరం కాదన్నారు. గత ప్రభుత్వంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే వుంటుందని సుహాసిని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com