అమరావతి రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపిన వంగవీటి
![అమరావతి రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపిన వంగవీటి అమరావతి రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపిన వంగవీటి](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/01/VANGAVEETI.png)
By - TV5 Telugu |14 Jan 2020 9:55 AM GMT
అమరావతి రైతుల ఆందోళనలకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మద్దతు పలికారు. రాజధానికి రైతులకు అండగా వుంటామన్నారు. తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న మహాధర్నకు ఆయన సంఘీభావం తెలిపారు. రైతులతో పాటు మహాధర్నాలో పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com