ప్రభుత్వం కొత్త మోసానికి తెరలేపిందంటున్న అమరావతి రైతులు

X
By - TV5 Telugu |16 Jan 2020 4:20 PM IST
రాజధానిని మార్చొద్దంటూ నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు మరో కొత్త మోసానికి తెరలేపిందంటున్నారు తుళ్లూరు రైతులు. మూడు రోజుల్లో రైతులు తమ అభిప్రాయాన్ని ఆన్ లైన్ ద్వారా తెలియజేయాలంటూ సీఆర్డీఏ వైబ్ సైట్ ఏర్పాటు చేసింది. అయితే, ఈ వెబ్ సైట్ ఓ కొత్త నాటకమంటూ రైతులు మండిపడుతున్నారు. అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం మరో మోసానికి తెరతీసిందని విరుచుకుపడుతున్నారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com