జనసేన-బీజేపీ కలయిక కీలక పరిణామం: పయ్యావుల కేశవ్
BY TV5 Telugu17 Jan 2020 12:18 PM GMT

X
TV5 Telugu17 Jan 2020 12:18 PM GMT
రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. జనసేన-బీజేపీ కలయిక కీలక పరిణామమన్నారు. ఆ రెండు పార్టీలు రాజధాని కోసం ఏం చేస్తాయని ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారన్నారు. బీజేపీ తలుచుకుంటే రాజధాని అమరావతి సమస్య వారికి చాలా చిన్నదని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. అమరావతిపై బీజేపీ నిర్ణయాన్ని బట్టి ఏపీలో వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.
Next Story
RELATED STORIES
Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, స్వల్పంగా తగ్గిన...
29 Jun 2022 6:49 AM GMTMukesh Ambani: రిలయన్స్ విషయంలో ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం.....
28 Jun 2022 3:00 PM GMTPallonji Mistry: వ్యాపార దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్...
28 Jun 2022 7:07 AM GMTGold and Silver Rates Today : నిన్నటి మాదిరిగానే బంగారం ధర, తగ్గిన...
28 Jun 2022 5:38 AM GMTOnePlus Nord 2T : వన్ప్లస్ సిరీస్లో మరో కొత్త మొబైల్.. ధర, ఫీచర్లు..
27 Jun 2022 12:00 PM GMTSAIL Krishnamurthy: పబ్లిక్ రంగ పితామహుడు, సెయిల్ మాజీ ఛైర్మన్...
27 Jun 2022 9:45 AM GMT