అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో యజ్ఞం
By - TV5 Telugu |18 Jan 2020 6:00 AM GMT
రాజధానిగా అమరావతి కోసం.. శ్రీపాసుపథ సంపుటీకరణ మహా కాలభైరవ యజ్ఞాన్ని నిర్వహించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో.. శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి.. శాస్త్రోస్తంగా పూజా కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ యజ్ఞం జరుగుతుంది. అలాగే 29 గ్రామాల్లోని గ్రామ దేవతల ఆలయాల వద్ద హోమాలు నిర్వహిస్తామని శివస్వామి తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com