సీఎం జగన్‌ రాష్ట్రాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారు : జేసీ

సీఎం జగన్‌ రాష్ట్రాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారు : జేసీ

సీఎం జగన్‌ రాష్ట్రాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ఒక సామాజిక వర్గంపై ద్వేషం పెంచాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు నీతినిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని నిలదీశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన జగన్‌.. దుర్మార్గ పాలన అందిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఇలాంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story