చలో అసెంబ్లీ.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు నోటీసులు

X
By - TV5 Telugu |19 Jan 2020 12:59 PM IST
సోమవారం అసెంబ్లీ ముట్టడిపై పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చారు. కేశినేని నాని, అచ్చెన్నాయుడు, గద్దె రామ్మోహన్లకు నోటీసులు అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com