రాజధానిపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా
BY TV5 Telugu22 Jan 2020 10:40 AM GMT

X
TV5 Telugu22 Jan 2020 10:40 AM GMT
రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది.. శాసన మండలిలో బిల్లులపై చర్చ జరుగుతోందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, మెజారిటీ సభ్యులున్నారని ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు డైరెక్షన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కార్యాలయాల తరలింపును ఆపేందుకు మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మండలిలో చర్చ జరుగుతున్నందున విచారణను రేపటికి వాయిదా వేసింది.
Next Story
RELATED STORIES
Divorce: 'టీవీ లేకపోతే భార్య ఉండదు..' విడాకులకు వింత కారణం..
2 July 2022 4:15 PM GMTSharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMT