మరోసారి ఢిల్లీ వెళ్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

మరోసారి ఢిల్లీ వెళ్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం హస్తినలో బీజేపీ ముఖ్యనేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీ వ్యవహారాలు, రాజధాని సహా వివిధ అంశాల్లో ఉమ్మడి పోరాటాలపై కార్యాచరణ రూపొందించడంపై ఫోకస్ చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story