సీఎం మారిన ప్రతిసారీ రాజధానిని మారిస్తే.. ఇక ప్రజాస్వామ్యం ఎందుకు?: అశోక్ గజపతిరాజు
BY TV5 Telugu23 Jan 2020 6:01 PM GMT

X
TV5 Telugu23 Jan 2020 6:01 PM GMT
ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మారుస్తూ పోతే ఇక ప్రజాస్వామ్యం ఎందుకని ప్రశ్నించారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. 3 రాజధానుల అంశంపై జిల్లా టీడీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. మండలిలో మంత్రులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు.
Next Story
RELATED STORIES
Disha Encounter: హైకోర్టుకు దిశ నిందితుల ఎన్కౌంటర్ నివేదిక.. సుప్రీం ...
4 July 2022 10:50 AM GMTNarendra Modi: అనూహ్యంగా సాగిన మోదీ ప్రసంగం.. దీని వెనుక ఉద్దేశం...
3 July 2022 2:57 PM GMTNarendra Modi: తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది: మోదీ
3 July 2022 2:30 PM GMTBJP Meeting: విజయవంతంగా ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.....
3 July 2022 1:50 PM GMTBJP Meeting: బండి సంజయ్ను భుజం తట్టి మెచ్చుకున్న ప్రధాని మోదీ..
3 July 2022 1:30 PM GMTBonalu 2022: భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు మొదలు.. తొలిబోనం సమర్పణ..
3 July 2022 11:30 AM GMT