వైసీపీ తీరుపై గవర్నర్ బిశ్వభూషణ్కు ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు
BY TV5 Telugu24 Jan 2020 3:23 PM GMT

X
TV5 Telugu24 Jan 2020 3:23 PM GMT
టీడీపీ అధినేత చంద్రబాబు.. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ ను కలవనున్నారు.. ఇటీవల మండలిలో జరిగిన పరిణమాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు మండలిలో వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే మండలి చైర్మన్ ను మంత్రులు దూషించిన తీరును కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు 38 రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు.
Next Story
RELATED STORIES
Divorce: 'టీవీ లేకపోతే భార్య ఉండదు..' విడాకులకు వింత కారణం..
2 July 2022 4:15 PM GMTSharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMT