శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం
By - TV5 Telugu |25 Jan 2020 3:28 PM GMT
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. దాదాపు కౌంటింగ్ జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జోరుకు తిరుగులేకుండా పోతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన సమావేశం కానున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com