కుప్పంలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ
BY TV5 Telugu25 Jan 2020 4:41 PM GMT

X
TV5 Telugu25 Jan 2020 4:41 PM GMT
చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను కాల్చడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Next Story
RELATED STORIES
Bandi Sanjay: కేసీఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారు: బండి సంజయ్
2 July 2022 3:45 PM GMTT Congress: యశ్వంత్ సిన్హా టూర్తో కాంగ్రెస్లో విభేదాలు.. ఆయనను...
2 July 2022 1:30 PM GMTRevanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి:...
2 July 2022 11:30 AM GMTBJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అజెండాలు సిద్ధం..
2 July 2022 11:00 AM GMTYashwant Sinha: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు.. మోదీకి వ్యతిరేకంగా...
2 July 2022 10:20 AM GMTKCR: యశ్వంత్ సిన్హాకు మద్దతుగా మోదీపై విమర్శలు చేసిన కేసీఆర్..
2 July 2022 9:30 AM GMT