40వ రోజుకు చేరిన అమరావతి కోసం పోరాటం
BY TV5 Telugu26 Jan 2020 10:03 AM GMT

X
TV5 Telugu26 Jan 2020 10:03 AM GMT
అమరావతి కోసం పోరాటం కొనసాగుతోంది. ఇవాళ 40వ రోజుకు చేరింది. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు, యువకులు నిరసనలు తెలుపుతున్నారు. నిన్న మందడం నుంచి వెలగపూడి, తుళ్లూరు మీదుగా పాదయాత్రగా అనంతవరం వెళ్లి.. అక్కడి వెంకన్నకు రాజధాని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉద్దండరాయునిపాలెంలో మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతే ఉండాలంటూ.. భూములిచ్చిన రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం సహా.. రాజధాని గ్రామాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. జాతీయ పతాకాలను చేతబట్టి రైతులు, మహిళలు ఉద్యమిస్తున్నారు.
Next Story
RELATED STORIES
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్లో వరల్డ్ రికార్డ్.. ఒకే...
2 July 2022 3:09 PM GMTMS Dhoni: మోకాళ్ల నొప్పులకు వైద్యం చేయించుకుంటున్న ధోనీ.. డాక్టర్ ఫీజు ...
2 July 2022 7:24 AM GMTRohit Sharma: టీమిండియా కెప్టెన్కు కరోనా.. బీసీసీఐ ట్వీట్తో...
26 Jun 2022 9:30 AM GMTIPL Media Rights: ఐపీఎల్ వేలంలో రికార్డ్.. రూ.40,075 కోట్లకు మీడియా...
13 Jun 2022 1:30 PM GMTKane Williamson: టెస్టుల్లో ఆ టీమ్కు భారీ షాక్.. కెప్టెన్కే కరోనా..
10 Jun 2022 10:15 AM GMTMithali Raj: 24 ఏళ్ల మిథాలీ క్రికెట్ కెరీర్.. ఎన్నో రికార్డులు,...
8 Jun 2022 10:45 AM GMT