చంద్రబాబు, మండలి చైర్మన్ షరీఫ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు

చంద్రబాబు, మండలి చైర్మన్ షరీఫ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు

మండలి చైర్మన్ షరీఫ్, మాజీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను వైసీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా దిష్టిబొమ్మల్ని కాల్చేశారు. అయితే, ఈ కార్యక్రమం జేఏసీ దీక్షా శిబిరం ఎదురుగా జరగడంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాటలో చొక్కాలు చించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story