నల్ల బెలూన్లతో రాజధాని రైతుల నిరసనలు
BY TV5 Telugu28 Jan 2020 3:10 PM GMT

X
TV5 Telugu28 Jan 2020 3:10 PM GMT
శాసన మండలి రద్దును వ్యతిరేకిస్తూ మందడంలో నల్లబెలూన్స్ను వదలి నిరసన తెలిపారు రాజధాని రైతులు. వికేంద్రీకరణ బిల్లులను మండలి సెలెక్ట్ కమిటీకి పంపడంతో.. ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తామన్నారు గ్రామస్థులు.
Next Story
RELATED STORIES
Vijay Varma : మా అమ్మ నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారంది : విజయ్ వర్మ
11 Aug 2022 2:01 PM GMTAllu Arjun Brands : ఒక యాడ్కు అల్లు అర్జున్ ఎంత తీసుకుంటారో మీకు...
11 Aug 2022 12:22 PM GMTVishal : విశాల్కు తీవ్ర గాయాలు.. ఆందోళనలో అభిమానులు..
11 Aug 2022 11:15 AM GMTVV Vinayak: బాలయ్యకు చెల్లెలిగా చేయమంటే ఏడ్చేసిన నటి..
11 Aug 2022 11:00 AM GMTAarya Ghare : స్మశానంలో బర్త్డే పార్టీ చేసుకున్న నటి..
11 Aug 2022 9:31 AM GMTTabu: షూటింగ్లో ప్రమాదం.. టబు కంటిపై గాయం..
11 Aug 2022 8:17 AM GMT