మాట మార్చిన బొత్స.. తుఫాను రాని నగరం ఉందా అంట..
BY TV5 Telugu30 Jan 2020 12:32 PM GMT

X
TV5 Telugu30 Jan 2020 12:32 PM GMT
ఏపీ మంత్రి బొత్స సత్య నారాయణ మాటలకు అర్ధాలే వేరులే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. గతంలో వరదల ప్రభావం ఎక్కువ ఉంటుందని.. అమరావతి రాజధానిగా పనికి రాదంటూ పదే పదే చెప్పారు. శివరామకృష్ణ కమిటీ కూడా అదే చెప్పిందని.. అందుకే రాజధానిని మార్చాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పుడు జీఎన్ రావు కమిటీలోనూ విశాఖకు తుఫాను ముప్పు ఉందని చెప్పడంతో బొత్స మాట మార్చారు. తుఫాను రాని నగరం ఏదైనా ఉందా..? తుఫాను.. వరదలకు రాజధానితో లింకేంటని ప్రశ్నిస్తున్నారు.
Next Story
RELATED STORIES
Rajendra Prasad : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
19 Aug 2022 4:36 PM GMTHari Hara Veera Mallu : హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడంటే..?
19 Aug 2022 12:45 PM GMTArjun Kapoor : అర్జున్ కపూర్ను ట్వీట్లతో ఆటాడుకుంటున్న నెటిజన్లు..
19 Aug 2022 11:58 AM GMTTelugu Movies OTT : అప్పుడు మాత్రమే ఓటీటీల్లోకి రిలీజ్ చేయాలి :...
19 Aug 2022 11:00 AM GMTAnasuya Bharadwaj : అనసూయపై విరుచుకుపడ్డ నెటిజన్లు..
19 Aug 2022 9:45 AM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండపై ట్రోల్స్.. వివాదం వెనుక నిజం
19 Aug 2022 9:02 AM GMT