జి.ఎన్ రావు కమిటీ నివేదికపై వెల్లువెత్తుతున్న విమర్శలు
BY TV5 Telugu30 Jan 2020 12:01 PM GMT

X
TV5 Telugu30 Jan 2020 12:01 PM GMT
జి.ఎన్ రావు కమిటీ నివేదికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సీఎంకు నివేదిక ఇచ్చిన జీఎన్ రావు.. అమరావతికి వరదల ప్రమాదం ఉందని హెచ్చరించారు.. ఆ రోజు విశాఖకు ముప్పు ఉందని ఎక్కడ మాట్లాడలేదు. కాని నివేదికలో విశాఖకు తుఫాను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించినట్టు రిపోర్టులో చెప్పినట్టు బయటపడింది. దీనిపై ఆయన వివరణ ఇస్తూ.. విశాఖకు రాజధానిగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయన్నారు. కేపిటల్ను సముద్ర తీరానికి దగ్గరగా కాకుండా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని తాము సూచించాని చెప్పారు.
Next Story
RELATED STORIES
Karthavyam: 'కర్తవ్యం' చిత్రానికి 32 ఏళ్లు.. విజయశాంతి స్పెషల్...
29 Jun 2022 4:02 PM GMTNani: 'దసరా' కథపై నాని నమ్మకం.. అందుకే ఆ సంచలన నిర్ణయం..
29 Jun 2022 3:30 PM GMTOTT: ఓటీటీల్లో సినిమాల విడుదలపై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై ఇదే...
29 Jun 2022 3:15 PM GMTRaashi Khanna: 'రొమాంటిక్ సీన్సే ఈజీ'.. రాశి ఖన్నా ఇంట్రెస్టింగ్...
29 Jun 2022 3:00 PM GMTRam Pothineni: గర్ల్ఫ్రెండ్తో పెళ్లి.. స్పందించిన హీరో రామ్..
29 Jun 2022 12:45 PM GMTAnasuya Bharadwaj: 'జబర్దస్త్' మేకర్స్కు షాక్.. అనసూయ కూడా ఔట్.....
29 Jun 2022 12:05 PM GMT