ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాధ్ను కలిసిన అమరావతి జేఏసీ నేతలు
BY TV5 Telugu31 Jan 2020 3:38 PM GMT

X
TV5 Telugu31 Jan 2020 3:38 PM GMT
ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాధ్ని అమరావతి జేఏసీ నేతలు కలిశారు. రాజధాని అమరావతి కోసం వారు చేస్తున్న ఉద్యమ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని శైలజానాథ్ను కోరుతూ వినతిపత్రం అందించారు. అమరావతి ఉద్యమానికి పూర్తిగా కాంగ్రెస్ మద్దతిస్తుందని శైలజానాధ్ హామీ ఇచ్చారన్నారు. శనివారం రాజధాని రైతులతో కలిసి ఢిల్లీ వెళ్తామని.. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీని కలుస్తామని జేఏసీ నేతలు అన్నారు.
Next Story
RELATED STORIES
Badam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..
11 Aug 2022 2:35 AM GMTCoffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
10 Aug 2022 6:00 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTDiabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.....
6 Aug 2022 9:30 AM GMTEight lifestyle tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఎనిమిది...
4 Aug 2022 9:14 AM GMTHair Fall:వర్షాకాలంలో జుట్టుకి పోషణ.. వెంట్రుకలు రాలడం నివారించేందుకు...
3 Aug 2022 8:00 AM GMT