జగన్ సర్కార్ సంచలన నిర్ణయం : కీలక కార్యాలయాలు వెలగపూడి నుంచి కర్నూలుకు షిఫ్ట్
BY TV5 Telugu1 Feb 2020 8:05 AM GMT

X
TV5 Telugu1 Feb 2020 8:05 AM GMT
ఏపీ సర్కార్ పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్.. సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు షిఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటినీ ..
కర్నూలులో పెడతామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలనా సౌలభ్యంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Next Story
RELATED STORIES
ICF Railway Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో ఇంటిగ్రల్ కోచ్...
29 Jun 2022 6:30 AM GMTATC Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్...
28 Jun 2022 5:00 AM GMTBIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యూరో ఆఫ్ ఇండియన్...
27 Jun 2022 4:46 AM GMTIndian Air Force Recruitment 2022: ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు.. ...
25 Jun 2022 4:55 AM GMTBank of Baroda Recruitment 2022: డిగ్రీ, పీజీ అర్హతతో బ్యాంక్ ఆఫ్...
24 Jun 2022 5:17 AM GMTIndia Post recruitment 2022: 8వ తరగతి అర్హతతో ఇండియా పోస్ట్ లో ...
23 Jun 2022 5:04 AM GMT