జగన్ సర్కార్ సంచలన నిర్ణయం : కీలక కార్యాలయాలు వెలగపూడి నుంచి కర్నూలుకు షిఫ్ట్
BY TV5 Telugu1 Feb 2020 8:05 AM GMT

X
TV5 Telugu1 Feb 2020 8:05 AM GMT
ఏపీ సర్కార్ పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్.. సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు షిఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటినీ ..
కర్నూలులో పెడతామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలనా సౌలభ్యంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Next Story
RELATED STORIES
Draupadi Murmu: తొలిసారి జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
14 Aug 2022 2:56 PM GMTRam Mandir Ayodhya: వేగంగా జరుగుతున్న అయోధ్య రామమందిర నిర్మాణం.....
14 Aug 2022 2:30 PM GMTKarnataka: పాముకు ఎదురెళ్లిన తల్లి ప్రేమ.. కొడుకును కాపాడుకోవడం
14 Aug 2022 12:45 PM GMTMonkeypox In India: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. ఢిల్లీలో 5కు చేరిన...
14 Aug 2022 9:45 AM GMTMamata Banerjee: పార్టీకి కొత్త చిక్కులు.. టీఎంసీ అధినేత్రి మమతలో...
13 Aug 2022 3:00 PM GMTHaryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..
13 Aug 2022 11:36 AM GMT