నారావారిపల్లెలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలతో ఉద్రిక్తత

నారావారిపల్లెలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలతో ఉద్రిక్తత

నారావారిపల్లెలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలతో ఉద్రిక్తత

రాజధానిగా అమరావతే ఉండాలంటూ..

నారావారిపల్లె, కందులవారిపల్లె గ్రామస్థుల ఒక రోజు దీక్ష

అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావంగా దీక్ష

నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 2 గ్రామాల ప్రజల దీక్ష

నారావారిపల్లెలో టీడీపీకి పోటీగా ఇవాళ వైసీపీ సభ

3 రాజధానులు ఉండాలంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో సభ

సభకు హాజరు కానున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి..

ఎంపీలు, ఇతర వైసీపీ ముఖ్యనేతలు.

Tags

Read MoreRead Less
Next Story