ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో భేటీ కానున్న రాజధాని రైతులు
BY TV5 Telugu2 Feb 2020 6:50 PM GMT

X
TV5 Telugu2 Feb 2020 6:50 PM GMT
అమరావతి గళాన్ని కేంద్రానికి వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన... రాజధాని రైతులు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డితో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు కూడా కోరారు. అమరావతి పరిస్థితితో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రానికి వివరించి తగిన న్యాయం చేయాలని కోరుతామని జేఏసీ నేతలు వెల్లడించారు.
Next Story
RELATED STORIES
Nassar: సినిమాల నుండి నాజర్ రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన నటుడు..
2 July 2022 1:00 PM GMTVikram OTT: డిస్నీ ఫ్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ కానున్న కమల్ హాసన్...
29 Jun 2022 11:40 AM GMTChandramukhi 2: 'చంద్రముఖి 2' కోసం ఆ సీనియర్ హీరోయిన్.. వారిని కాదని..
28 Jun 2022 12:50 PM GMTYash: తమిళ స్టార్ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్..
27 Jun 2022 3:30 PM GMTNassar: సినిమాల నుండి సీనియర్ నటుడు రిటైర్మెంట్..! కారణం ఏంటంటే..?
27 Jun 2022 2:45 PM GMTVijay: ప్రభాస్ పాటను రీమేక్ చేయనున్న విజయ్.. అప్కమింగ్ సినిమాలో..
27 Jun 2022 12:15 PM GMT