రాజధాని తరలింపు సీఎం వల్ల కాదు : మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్
BY TV5 Telugu3 Feb 2020 12:49 PM GMT

X
TV5 Telugu3 Feb 2020 12:49 PM GMT
రాజధాని విషయంలో కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.
త్వరలోనే రాష్ట్ర నాయకత్వం రాజధాని అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళుతుందన్నారు. రాజధాని తరలిపోకుండా బీజేపీ ఆపగలదని.. రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి.. రాజధాని తరలింపు సీఎం వల్ల కాదని కామినేని శ్రీనివాస్ చెప్పారు.
Next Story
RELATED STORIES
Vice President: ఉప రాష్ట్రపతి అభ్యర్ధిపై కొనసాగుతున్న సస్పెన్స్..
3 July 2022 11:53 AM GMTDivorce: 'టీవీ లేకపోతే భార్య ఉండదు..' విడాకులకు వింత కారణం..
2 July 2022 4:15 PM GMTSharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMT