కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ను కలిసిన అమరావతి రైతులు
By - TV5 Telugu |5 Feb 2020 7:53 PM GMT
అమరావతి గోడు వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన రాజధాని రైతులు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో సమావేశమయ్యారు. రాజధాని తరలింపు వల్ల జరిగే నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను రైతుల కష్టాలను.. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు.. నిర్మల సీతారామన్కు వివరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com