కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసిన అమరావతి రైతులు

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసిన అమరావతి రైతులు

అమరావతి గోడు వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన రాజధాని రైతులు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాజధాని తరలింపు వల్ల జరిగే నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను రైతుల కష్టాలను.. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు.. నిర్మల సీతారామన్‌కు వివరించారు.

Tags

Next Story