ఆస్తుల కేసులో జగన్కు హాజరు మినహాంయిపు పిటిషన్పై విచారణ వాయిదా
BY TV5 Telugu6 Feb 2020 2:48 PM GMT

X
TV5 Telugu6 Feb 2020 2:48 PM GMT
ఆస్తుల కేసులో జగన్కు మినహాంయిపు పిటిషన్పై విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు. CBI, ED కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు మిహాయింపు ఇవ్వాలంటూ.. ఇటీవల హైకోర్టులో సీఎం జగన్ పిటిషన్ ధాఖలు చేశారు. సీఎం హోదాలో ఉన్న తాను ప్రతి శుక్రవారం హాజరు కావడం సాధ్యం కాదని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ కోర్టు నిరాకరించడంతో హైకోర్డులో విడిగా పిటిషన్లు వేశారు. CBI, ED రెండూ పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు.. కేసును 12వ తేదీకి వాయిదా వేసింది.
Next Story
RELATED STORIES
Pawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్...
2 July 2022 2:21 PM GMTYCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ...
1 July 2022 3:45 PM GMTChandrababu: ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే రాజీనామా చేసి...
1 July 2022 3:05 PM GMTAP Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకంపై ఏపీ హైకోర్టు...
1 July 2022 1:23 PM GMTCrime News: సోనూసూద్ పేరుతో మోసం.. అకౌంట్లో రూ.95వేలు మాయం
1 July 2022 10:15 AM GMTAPSRTC Charges: మరోసారి ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. నేటి నుండే...
1 July 2022 9:43 AM GMT