కియా అనుబంధ సంస్థలు కృష్ణగిరికి తరలిపోయాయి : టీడీపీ నేత పార్థసారధి
BY TV5 Telugu6 Feb 2020 7:00 PM GMT

X
TV5 Telugu6 Feb 2020 7:00 PM GMT
మాజీ సీఎం చంద్రబాబు కాయాకష్టంతోనే కియా మోటార్స్ రాష్ట్రానికి వచ్చిందన్నారు.. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బి.కె. పార్థసారధి. కియా రాకతో ఎకరం భూమి విలువ లక్షన్నర నుంచి కోటి రూపాయలకు చేరిందని అన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల.. పెట్టుబడిదారులు తరలిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇప్పటికే 12 కియా అనుబంధ సంస్థలు కృష్ణగిరికి తరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story
RELATED STORIES
Rajendra Prasad : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
19 Aug 2022 4:36 PM GMTHari Hara Veera Mallu : హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడంటే..?
19 Aug 2022 12:45 PM GMTArjun Kapoor : అర్జున్ కపూర్ను ట్వీట్లతో ఆటాడుకుంటున్న నెటిజన్లు..
19 Aug 2022 11:58 AM GMTTelugu Movies OTT : అప్పుడు మాత్రమే ఓటీటీల్లోకి రిలీజ్ చేయాలి :...
19 Aug 2022 11:00 AM GMTAnasuya Bharadwaj : అనసూయపై విరుచుకుపడ్డ నెటిజన్లు..
19 Aug 2022 9:45 AM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండపై ట్రోల్స్.. వివాదం వెనుక నిజం
19 Aug 2022 9:02 AM GMT