జీవీఎల్ వైసీపీ దగ్గర ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతున్నారు: చినరాజప్ప
BY TV5 Telugu7 Feb 2020 7:06 PM GMT

X
TV5 Telugu7 Feb 2020 7:06 PM GMT
బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు వైసీపీకి మద్దతుగా మాట్లాడం దారుణమన్నారు టీడీపీ నేత చినరాజప్ప. ఆ పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకుని మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా.. పరిపాలన ఎక్కడా కనిపించడంలేదని అన్నారు..అభివృద్ధి ఎక్కడికక్కడే ఆగిపోయిందని ఆరోపించారు. ఇసుక ర్యాoపులు రౌడీల చేతుల్లో ఉన్నాయని, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా బంధువులకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు చినరాజప్ప.
Next Story
RELATED STORIES
Sangareddy: ఆటోపై యువకుడి స్టంట్లు.. షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..
29 Jun 2022 1:12 PM GMTT-Hub 2.0: దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2...
28 Jun 2022 1:50 PM GMTLB Nagar: కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశాడు.. వృద్ద దంపతుల ఆవేదన..
28 Jun 2022 1:10 PM GMTNizamabad: జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారీ.. ఆ అయిదుగురి కోసం...
28 Jun 2022 11:45 AM GMTSiddipet: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మందికి...
28 Jun 2022 10:45 AM GMTKCR: గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య ఆత్మీయ పలకరింపులు.. 9 నెలల...
28 Jun 2022 9:15 AM GMT