ఏ ట్రస్టునీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ఆలోచన లేదు: మంత్రి వెల్లంపల్లి

ఏ ట్రస్టునీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ఆలోచన లేదు: మంత్రి వెల్లంపల్లి

హాథీరాంజీ మఠం ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అయితే ఏ ట్రస్టుని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే యోచన లేదని స్పష్టం చేశారు.మఠంపై విచారణకు కస్టోడియన్ అర్జున్ దాస్‌ సహకరించకపోవడం వల్లే ఆయన్ను తొలగించి తాత్కాలికంగా ఓ అధికారిని నియమించామని చెప్పారు. త్వరలోనే అర్హులైన వారిని కస్టోడియన్‌గా నియమిస్తామని తెలిపారు మంత్రి శ్రీనివాస్.

Tags

Read MoreRead Less
Next Story