సీఎం వెళ్లే దారిలో రైతుల దీక్షా శిబిరం వద్దని పోలీసుల ఒత్తిడి
BY TV5 Telugu11 Feb 2020 2:14 PM GMT

X
TV5 Telugu11 Feb 2020 2:14 PM GMT
మంగళవారం ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వస్తున్నారు. దీంతో.. సీఎం వెళ్లే దారిలో దీక్షా శిబిరం వద్దని రైతులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. మందడంలో రైతుల శిబిరం మార్చాలంటూ పట్టుబడుతున్నారు. సోమవారం ప్రైవేట్ స్థలంలో టెంట్ వేసుకున్న రైతులు అక్కడే నిరసన తెలుపుతున్నారు. ఐతే.. అది సీఎం వెళ్లే దారి కాబట్టి రైతులు అక్కడికి రావొద్దని పోలీసులు కోరుతున్నారు. సీఎం సెక్రటేరియెట్కు బయలుదేరేలోపు రైతులు అటు రాకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
రాజధాని అమరావతిలో 56వ రోజు రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు చేస్తున్నారు. మంగళవారం కూడా రైతుల 24 గంటల దీక్షలు చేయనున్నారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తమ ఉద్యమం ఆగబోదని రైతులు స్పష్టం చేస్తున్నారు. చట్టపరంగానూ తమ హక్కుల కోసం పోరాడతామంటున్నారు.
Next Story
RELATED STORIES
Bimbisara Trailer: విజువల్ వండర్గా 'బింబిసార' ట్రైలర్.. కళ్యాణ్ రామ్...
4 July 2022 2:00 PM GMTGodFather: బాస్ వచ్చేశారు..! గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్..
4 July 2022 1:40 PM GMTAshu Reddy: పవన్ కళ్యాణ్ పేరును అక్కడ టాటూ వేయించుకున్న అషు.. పోస్ట్...
4 July 2022 12:45 PM GMTKrishna Vamsi: ఓటీటీలోకి క్రియేటివ్ డైరెక్టర్.. రూ.300 కోట్లతో...
4 July 2022 12:00 PM GMTPoorna: పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మరో ముద్దుగుమ్మ..
4 July 2022 11:15 AM GMTPawan Kalyan: పవన్ ఫ్యాన్స్పై డైరెక్టర్ కామెంట్స్.. చాలా...
4 July 2022 10:30 AM GMT