ఏపీలో మార్చి 15లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు
BY TV5 Telugu12 Feb 2020 3:17 PM GMT

X
TV5 Telugu12 Feb 2020 3:17 PM GMT
ఏపీలో మార్చి 15లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయనున్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చట్టాన్ని కఠినతరం చేయనున్నారు. మరోవైపు సర్పంచ్లకు మరిన్ని అధికారాలు కల్పించిన కేబినెట్.. స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన విధించారు.
ఏపీ మంత్రిమండలి సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ విద్యలో నాణ్యత పెంచేందుకు కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ శాఖల దగ్గరున్న నిధుల పొదుపు కోసం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, సౌర విద్యుత్ ఉత్పత్తికి జెన్కో నేతృత్వంలో గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
Next Story
RELATED STORIES
Chandrababu: అల్లూరి 125వ జయంతి.. ఆయన సేవలను మరోసారి గుర్తుచేసుకున్న...
4 July 2022 11:30 AM GMTBhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం..
4 July 2022 9:15 AM GMTBhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి.. 27 మందికి...
3 July 2022 3:55 PM GMTChandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను...
3 July 2022 9:15 AM GMTPawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్...
2 July 2022 2:21 PM GMTYCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ...
1 July 2022 3:45 PM GMT