సందిగ్ధత ఉన్నపుడే విచక్షణాధికారాలు వర్తిస్తాయి: పిల్లి సుభాష్ చంద్రబోస్

మండలి చైర్మన్ తన విచక్షణాధికారాలను.. ఎప్పుడుపడితే అప్పుడు వాడకూడదన్నారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. కేవలం సందిగ్దత ఉన్నప్పుడు మాత్రమే విచక్షణాధికారాలు వర్తిస్తాయన్నారు. ఓటింగ్ జరగకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు. మండలి చైర్మన్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మండలి గ్యాలరీకి వచ్చి సభ్యులను ప్రభావితం చేశారని ఆరోపించారు. సెలెక్ట్ కమిటీని చూసి భయపడాల్సిన దౌర్భాగ్యం తమకు లేదన్నారు.
నిబంధనల ప్రకారం వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు ఆమోదానికి శాసనమండలిలో పెట్టామన్నారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. అయితే ఈ బిల్లులను ప్రధాన ప్రతిపక్షం ఆమోదం, తిరస్కరణ, లేదా సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం ఉందన్నారు. కానీ ప్రతిపక్షం ఈ మూడు అవకాశాలను వినియోగించుకోనందున ఆ బిల్లు ఆమోదం పొందినట్టే అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
RELATED STORIES
Mahesh Babu: 'త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నా'.. డైరెక్టర్కు...
3 July 2022 10:46 AM GMTSai Pallavi: నెల వ్యవధిలో సాయి పల్లవి మరో సినిమా.. రిలీజ్ డేట్...
3 July 2022 10:00 AM GMTPavithra Lokesh: నరేశ్తో పెళ్లి వార్తలపై స్పందించిన పవిత్రా లోకేశ్.....
2 July 2022 3:30 PM GMTAlia Bhatt: పిల్లల్ని కనాలన్న ఆలోచన వచ్చినప్పుడే పెళ్లి...
2 July 2022 2:40 PM GMTRaashi Khanna: యామిని పాత్రకు కనెక్ట్ అయ్యాను కానీ అది ఎవరికీ...
2 July 2022 2:00 PM GMTNassar: సినిమాల నుండి నాజర్ రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన నటుడు..
2 July 2022 1:00 PM GMT