- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- సీఎం జగన్కు డబ్బు పిచ్చి పట్టింది...
సీఎం జగన్కు డబ్బు పిచ్చి పట్టింది : టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా

By - TV5 Telugu |14 Feb 2020 7:25 PM GMT
సీఎం జగన్కు డబ్బు పిచ్చి పట్టిందన్నారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. తన భూములు అమ్ముకోవడానికే మూడు రాజధానులంటూ కొత్త వాదన తీసుకొచ్చారన్నారు. వెలగపూడిలో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆయన.. జగన్కు 5 లక్షల కోట్ల ఆస్తులున్నాయని ఆరోపించారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com