వైసీపీతో పొత్తు అభూత కల్పన మాత్రమే : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
By - TV5 Telugu |16 Feb 2020 4:46 PM GMT
వైసీపీతో పొత్తు అనేది అభూత కల్పన మాత్రమే అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి దూరంగానే బీజేపీ ఉందని గుర్తు చేశారు. వైసీపీ-బీజేపీ కలిసి పనిచేస్తాయనే ప్రచారం అవాస్తవమన్నారు సోము వీర్రాజు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com