పతనమైన పసుపు ధర.. ఆందోళనలో రైతులు
![పతనమైన పసుపు ధర.. ఆందోళనలో రైతులు పతనమైన పసుపు ధర.. ఆందోళనలో రైతులు](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/02/TURMARIC.png)
By - TV5 Telugu |19 Feb 2020 6:15 PM GMT
పసుపు ధర మరోసారి పతనమైంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా 4 వేలకు పడిపోయింది. గరిష్టంగా 5వేలు దాటడం లేదు. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అసలే దిగుబడి తగ్గిందని.. ధర కూడా గిట్టుబాటు కాకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారారని రైతులు ఆరోపిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com