పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి
BY TV5 Telugu20 Feb 2020 9:04 PM GMT

X
TV5 Telugu20 Feb 2020 9:04 PM GMT
గుంటూరు జిల్లాలో రోడ్దు ప్రమాదం జరిగింది. చుండూరు మండలం చిన్నపరిమి వద్ద పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా తెనాలి మండలం చినరావురుకు.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Next Story
RELATED STORIES
Badam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..
11 Aug 2022 2:35 AM GMTCoffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
10 Aug 2022 6:00 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTDiabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.....
6 Aug 2022 9:30 AM GMTEight lifestyle tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఎనిమిది...
4 Aug 2022 9:14 AM GMTHair Fall:వర్షాకాలంలో జుట్టుకి పోషణ.. వెంట్రుకలు రాలడం నివారించేందుకు...
3 Aug 2022 8:00 AM GMT