ఎస్వీబీసీ ఉద్యోగులు 5నెలల్లోనే 50 ఏళ్ల జీవితాన్ని చూపించారు : పృథ్వీరాజ్
BY TV5 Telugu24 Feb 2020 2:59 PM GMT

X
TV5 Telugu24 Feb 2020 2:59 PM GMT
తనపై ఆరోపణలకు మానసికంగా ఇబ్బందిపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్. పనిచేయండి.. సీఎం కాళ్లు పట్టుకోని అయినా ఉద్యోగాలు పర్మినెంట్ చేయిస్తాన్న దానికి.. ఎస్వీబీసీ ఉద్యోగులు 5 నెలల్లోనే 50 ఏళ్ల జీవితాన్ని చూపించారన్నారు. 11 సంవత్సరాలుగా వైసీపీకి చేసిన కష్టానికి.. సీఎం గుర్తించి ఇచ్చిన పదవికి.. అర్హత లేదని మొదటి రోజే చెప్పి ఉంటే ఆ పదవిని స్వీకరించే వాడిని కాదని పేర్కొన్నారు. తాను ఏడాది కాలంగా మద్యం , మాంసాహరం స్వీకరించడంలేదన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని తెలిపారు. రైతులపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
Next Story
RELATED STORIES
Bimbisara Trailer: విజువల్ వండర్గా 'బింబిసార' ట్రైలర్.. కళ్యాణ్ రామ్...
4 July 2022 2:00 PM GMTGodFather: బాస్ వచ్చేశారు..! గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్..
4 July 2022 1:40 PM GMTAshu Reddy: పవన్ కళ్యాణ్ పేరును అక్కడ టాటూ వేయించుకున్న అషు.. పోస్ట్...
4 July 2022 12:45 PM GMTKrishna Vamsi: ఓటీటీలోకి క్రియేటివ్ డైరెక్టర్.. రూ.300 కోట్లతో...
4 July 2022 12:00 PM GMTPoorna: పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మరో ముద్దుగుమ్మ..
4 July 2022 11:15 AM GMTPawan Kalyan: పవన్ ఫ్యాన్స్పై డైరెక్టర్ కామెంట్స్.. చాలా...
4 July 2022 10:30 AM GMT