ఎస్వీబీసీ ఉద్యోగులు 5నెలల్లోనే 50 ఏళ్ల జీవితాన్ని చూపించారు : పృథ్వీరాజ్
BY TV5 Telugu24 Feb 2020 2:59 PM GMT

X
TV5 Telugu24 Feb 2020 2:59 PM GMT
తనపై ఆరోపణలకు మానసికంగా ఇబ్బందిపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్. పనిచేయండి.. సీఎం కాళ్లు పట్టుకోని అయినా ఉద్యోగాలు పర్మినెంట్ చేయిస్తాన్న దానికి.. ఎస్వీబీసీ ఉద్యోగులు 5 నెలల్లోనే 50 ఏళ్ల జీవితాన్ని చూపించారన్నారు. 11 సంవత్సరాలుగా వైసీపీకి చేసిన కష్టానికి.. సీఎం గుర్తించి ఇచ్చిన పదవికి.. అర్హత లేదని మొదటి రోజే చెప్పి ఉంటే ఆ పదవిని స్వీకరించే వాడిని కాదని పేర్కొన్నారు. తాను ఏడాది కాలంగా మద్యం , మాంసాహరం స్వీకరించడంలేదన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని తెలిపారు. రైతులపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
Next Story
RELATED STORIES
Hyderabad : గన్ఫైరింగ్ చేసి స్టేటస్లో పెట్టిన టీఆర్ఎస్ నాయకులు..
15 Aug 2022 3:00 PM GMTMukesh Ambani : ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు..
15 Aug 2022 1:03 PM GMTKapra : కాప్రాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం..
15 Aug 2022 12:00 PM GMTBandi Sanjay : డీజీపీకి బండి సంజయ్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
15 Aug 2022 10:00 AM GMTBandi Sanjay : బండి సంజయ్ సభలో ఉద్రిక్తత.. పలువురికి తీవ్ర గాయాలు..
15 Aug 2022 9:45 AM GMTKhammam : ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడి దారుణ హత్య..
15 Aug 2022 9:01 AM GMT