వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు త్వరలో వస్తుంది : కొల్లు రవీంద్ర
By - TV5 Telugu |24 Feb 2020 8:42 PM GMT
పార్టీలకు రంగులేసుకునేందుకు నిధులుంటాయి కానీ.. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేందుకు లేవా అని ప్రశ్నించారు టీడీపీ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర. విద్యార్థుల కోసం మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని విమర్శించారు. విద్యార్థులు రోడ్డెక్కి వైసీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజు త్వరలో వస్తుందన్నారు కొల్లు రవీంద్ర.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com